హనుమాన్ స్వాములకు భిక్ష ఏర్పాటు
కాళేశ్వరం, మార్చి 24 (విజయక్రాంతి): పవిత్ర క్షేత్రమైన కాళేశ్వరంలో ఉన్న వీర హ నుమాన్ ఆలయంలో గ్రామానికి చెందిన ఆరుట్ల శ్రీ విష్ణువీణ -భాస్కర చార్యులు దంపతుల ఆధ్వర్యంలో భక్తి, సేవా భావంతో హనుమాన్ మాల ధారణ చేసిన స్వాములకు భిక్షా కార్యక్రమం ఘనంగా నిర్వహిం చబడింది. ఆలయం అర్చకులు మాడుగుల బాపు శర్మ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది హనుమాన్ మాల స్వాములు పాల్గొన్నారు.
25-03-2026